Sunday 1 September 2013

మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు?


గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. "ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?"

ఉన్నత చదువులు.. ప్రైవేటు కొలువులు..


యువకులు విదేశాల్లోను, ఇతర రాష్ట్రాల్లోనూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు రంగంలో వేతనాలు తక్కవగా ఇస్తుండడంతో బీటెక్‌ చేసిన యువకులు విదేశాలకు వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.అత్యధికులు ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.నాలుగు గ్రామాల్లో 94 మంది బీఈడీ చదువుకున్నారు.

Popular Posts